minister sabitha interact to students who not wear slippers. incident happened at vikarabad district | మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన గొప్ప మనసును చాటుకున్నారు. దారిలో విద్యార్థులు చెప్పులు లేకుండా నడవడాన్ని చూశారు. చలించిపోయి.. కారును ఆపారు. సమస్య ఏంటో తెలుసుకున్నారు. తర్వాత డిక్షనరీలు అందజేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో జరిగింది. ఆ ఫోటోలు, వీడియోలు ట్రోల్ అవుతున్నాయి. వావ్.. విద్యాశాఖ మంత్రి అని అంతా అంటున్నారు. <br /> <br />#Telangana <br />#TRS <br />#CMkcr <br />#SabitaIndrareddy <br />#VikarabadDistrict <br />#EducationTelangana